ప్రభుత్వం జారీ చేసిన ఒంటిపూట బడుల జీవోను కొన్ని ప్రైవేటు పాఠశాలలు విస్మరిస్తున్నాయని, దీనివల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా, ఉపాధ్యాయులను ఎండలో కాన్వసింగ్ వంటి పనులకు పంపుతున్నారని బాధితులు పేర్కొంటున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now