కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవున్ పల్లి ఆనంద్ విహార్ కాలనీలో, ప్రకృతి వనం పక్కనే స్మశాన వాటిక ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలపై స్థానిక కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఇలాంటి ఏర్పాటు తమ జీవనానికి ఇబ్బంది కలిగిస్తుందని వారు పేర్కొంటున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now