ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఉగాది కానుకగా, రాష్ట్రంలోని 11.16 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకాన్ని నేడు మంగళగిరిలో కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా దివ్యాంగులతో పాటు వారి సహాయకులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



