తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న, శ్రీరామనవమి పర్వదినాన, పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



