జిల్లా కేంద్రంలోని ఈవీఎం (EVM) గోదాంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600