తిరుమల పట్టణ పోలీసులు, మత్తు మాత్రలు ఇచ్చి వృద్ధురాలి బంగారు తాళిబొట్టు చైన్ను దొంగిలించిన కేసులో ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600