మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మల్కాజ్గిరి కమిషనరేట్ మహిళా భద్రత విభాగం డీసీపీ టి. ఉషారాణి హెచ్చరించారు. షీ టీమ్స్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా పలువురిపై కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



