కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామంలో ఇటీవల జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా తలెత్తిన వివాదంపై దళిత యువ నాయకుడు దేవోల్లా రాములు స్పందించారు. రాజకీయ విభేదాలను కుల సంఘాలకు ముడిపెట్టి గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ పై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now