చారిత్రక వరంగల్ మహానగరానికి ప్రతీక అయిన వెయ్యి స్తంభాల గుడి (రుద్రేశ్వరాలయం) పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో విడత భారీ నిధులను మంజూరు చేసింది. కాకతీయుల కళా వైభవాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ నిధులు కేటాయించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now