స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో ఎండీ అశ్వక్కు చెందిన ఎలక్ట్రిక్, గ్యాస్ ఆటోలను ఆయన ప్రారంభించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



