తెలంగాణ సచివాలయంలో కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామిని దక్షిణ కొరియా బౌద్ధ కౌన్సిల్ ప్రతినిధి బృందం గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. రాష్ట్రంలో బౌద్ధ విలువలు, గౌతమ బుద్ధుని బోధనలను విస్తరించడంలో మంత్రి అందిస్తున్న మద్దతుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now