భారతరత్న, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం పాల్గొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now