పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ – సీజన్ 3 టోర్నమెంట్ యువతను ఆకట్టుకుంటోంది. ఈ పోటీల ఫైనల్ మ్యాచ్ మార్చి 1న జరగనుంది. విజేత జట్టుకు రూ. 1,00,000/- నగదు బహుమతిగా అందించబడుతుంది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600