పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి మైనింగ్, భూకబ్జాల అక్రమాల్లో పదేళ్లుగా పాల్పరుస్తున్నారని, దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించాలని కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



