రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



