కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, గురుకుల విద్యార్థులు, యువత సంక్షేమాన్ని విస్మరిస్తోందని, కేవలం రాజకీయాలపైనే దృష్టి సారిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.