కామారెడ్డి జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఫైర్ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నిజాంసాగర్ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న విశాల షాపింగ్ సెంటర్లో అగ్ని భద్రతా తనిఖీలు నిర్వహించడంతో పాటు, సిబ్బందికి అగ్నిమాపక యంత్రాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now