కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హాజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి (47) అనే వ్యక్తి తన ఇంట్లో కూలర్ మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now