కేంద్ర ప్రభుత్వం సోషల్మీడియా వేదికలపై కంటెంట్పై కఠిన నిబంధనలు తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా దేశ భద్రతకు విఘాతం కలిగించే పోస్టులు చేసేవారిపై నేరుగా చర్యలు తీసుకునేలా ఐటీ నిబంధనలు, 2021లో సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై ఏప్రిల్ 14 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించనుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



