ఉయ్యూరు మండలం, ఆకునూరు గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువతను క్రీడల ద్వారా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now