తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత ఏప్రిల్, మే నెలల్లో ప్రారంభం కానుంది. పట్టణ ప్రాంతాల్లో రాబోయే మూడేళ్లలో ప్రతి వార్డులో ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



