విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన 20 ఏళ్ల మోరయ్ వెంకట సాహిత్య విజేతగా నిలిచారు. ఈ విజయంతో ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now