కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బలహీన సెక్షన్లు నమోదు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ శేరిలింగంపల్లిలో నిరసన చేపట్టారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ NH-65 జాతీయ రహదారిని దిగ్బంధించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now