భారత సైన్యంలో 2027 నియామక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. ఈ పొడిగింపుతో అర్హత కలిగిన యువతకు సైన్యంలో చేరేందుకు అదనపు అవకాశం లభించింది.
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now