కామారెడ్డి జిల్లా ఫరీద్పేట్ గ్రామంలో అర్హత లేకపోయినా సంవత్సరాలుగా ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుడి వ్యవహారం అధికారుల విచారణలో బయటపడింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



