ప్లాస్టిక్ భూతాన్ని తరిమి, కాలుష్యాన్ని నివారించి, భావితరాలకు ఆస్తులతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల వాడకాన్ని దూరంగా ఉండాలని ఆమె సూచించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



