
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘వెల్ఫేర్ వీక్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి కాంతమ్మ మేడ్చల్, కుత్బుల్లాపూర్లోని మైనారిటీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో నాణ్యమైన వసతులు, పరిశుభ్రత, మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.



















