
భారతదేశంలో నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులు, సాంకేతికత వంటి పలు అంశాలపై చర్చలు జరిగాయి.



















