
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి ఖేలో ఇండియా కేంద్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి పాల్గొని, యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.



















