
లడఖ్లోని 6,100 మీటర్ల ఎత్తైన కైగర్ రి పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం సన్మానించారు. బన్నీ జూన్ 14న పర్వతారోహణ ప్రారంభించి, జూన్ 19న శిఖరాన్ని చేరుకున్నాడు.



















