
కామారెడ్డిలోని ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిని తగ్గించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) జిల్లా ఇంచార్జ్ అల్లూరి ముదిరాజ్ హెచ్చరించారు. తల్లిదండ్రులను ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని, తగ్గించకపోతే ఆందోళనలు చేపడతామని తెలిపారు.



















