
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు చేపట్టిన ఆందోళనలు ఫలించాయని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పటాన్ చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



















