
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి వీసీ ద్వారా వివిధ అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు.



















