రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, అవయవ మార్పిడి (THOTA) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, అవయవ దానాలను ప్రోత్సహించడం, చికిత్సల ధరల నియంత్రణ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సమర్థవంతమైన అమలుపై కీలక చర్చలు జరిగాయి.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600