తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో చోటు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now


