
పరిగి ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు తీసుకోవడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమిని ఇవ్వమని హెచ్చరించారు. తరతరాలుగా కాంగ్రెస్కు ఓటు వేసినా, ఇప్పుడు అదే పార్టీ తమ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.



















