
తిరుమల లడ్డులో జంతు అవశేషాలు కలిపారనే ఆరోపణలపై DSP దేవరకొండ నాగ వరప్రసాద్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు సామాజిక అశాంతికి దారితీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.



















