
సంగారెడ్డి జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పురస్కరించుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

సంగారెడ్డి జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పురస్కరించుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం ఫిబ్రవరి 13న బి.వి.ఆర్.ఐ.టి కళాశాలలో జరగనుంది. ఈ నేపథ్యంలో, ఎస్.ఐ. రంజిత్ రెడ్డి పలు ఆంక్షలు, సూచనలు జారీ చేశారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెలో భాగంగా, కామారెడ్డిలోని LIC బ్రాంచ్ కార్యాలయంలో ICEU నాయకుల ఆధ్వర్యంలో సమ్మె జరిగింది. ప్రజావ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించాలని, LICలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా మహిళా సాధికార కేంద్రం ఆధ్వర్యంలో బీరంగూడలోని శక్తి సదన్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలకు న్యాయ అవగాహన కార్యక్రమం జరిగింది. 'బేటీ బచావో.. బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు.

కామారెడ్డి జిల్లాలో 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్స్ కప్–2025 క్రీడా టోర్నమెంట్లు గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో, అభ్యర్థులు, రాజకీయ వర్గాల్లో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బుధవారం జరిగిన పోలింగ్ అనంతరం, ఓటర్ల తీర్పుపై స్పష్టత లేకపోవడంతో పోటీదారులు ఆందోళన చెందుతున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ బూత్ నెంబర్ 151లో ఓటు హక్కును వినియోగించారు.

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ సందర్శించారు.

సదాశివపేట పట్టణంలోని రవీంద్ర మోడల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జనరల్ అబ్జర్వర్ ఉదయ్ కుమార్ బుధవారం సందర్శించారు.

నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు బిజెపి అభ్యర్థి మన్నె నిరంజన్ దాస్ ఓటు హక్కు వినియోగించారు.

కొత్తలాపూర్ రోడ్లోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శ్రద్ధా స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31వ వార్డు పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సందర్శించారు.

శ్రద్ద హై స్కూల్ లో మంటలు చెలరేగాయి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.

సంగారెడ్డి పరిధిలోని పోతిరెడ్డిపల్లి లో శారద హై స్కూల్ లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి.

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించారు.

నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.

శ్రీ చైతన్య హై స్కూల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు.