నిజామాబాద్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
నిజామాబాద్ నగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంబౌలి రైల్వే గ్రౌండ్ వద్ద ఈ ఘటన వెలుగు చూసింది.