కీసర మండలంలోని చీరాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భక్తజన సంద్రమైంది. సోమవారం జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now