భద్రాచలం పట్టణాన్ని పోలవరం ముంపు నుండి రక్షించేందుకు కరకట్ట పునర్నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని, అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలోనే ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై తీర్మానం చేసి భద్రాచలం అభివృద్ధికి భరోసా కల్పించాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్లను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now