సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటిఘనాపూర్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఏర్పాటు చేసిన లేఔట్లను హైడ్రా అధికారులు తొలగించి, 92 ఎకరాల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్కులు, రహదారుల ఆక్రమణలను తొలగించి, 47,840 గజాల ప్రభుత్వ స్థలానికి విముక్తి కల్పించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now