దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, సూర్యాపేట జిల్లాకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డోర్నకల్ నుంచి గద్వాల వరకు 296 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు కోసం రూ. 5,330 కోట్లు కేటాయించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now