నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో జరగనున్న శ్రీ అలగనాథ స్వామి వారి వార్షిక ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి దేవస్థానం ప్రతినిధులు జిల్లా ఎస్పి డా. అజిత వేజెండ్ల, IPS గారిని ఆహ్వానించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరగా, ఎస్పి సానుకూలంగా స్పందించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now