ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి 96 అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదని, ప్రతి అర్జీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



