దేశీయంగా బంగారం, వెండి ధరలు మరోసారి గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదల పెట్టుబడిదారులను, కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజా గణాంకాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 మేర పెరిగి రూ.1,55,780కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.750 పెరిగి రూ.1,42,800గా నమోదైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఇక వెండి ధరల్లో కూడా భారీ ఎత్తున పెరుగుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,80,000కు చేరింది.











