సదాశివనగర్ మండలంలోని ఉత్నూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయించారు. సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి 200 మంది గ్రామస్తులను తన సొంత ఖర్చులతో తీసుకెళ్లారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



