నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ లోని వైదిక ధ్యాన యోగ ఆశ్రమంలో 25 రోజుల పాటు జరిగిన అధర్వ వేద పారాయణ మహా యజ్ఞం ఆదివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ఆధ్యాత్మిక ప్రవచనంలో యజ్ఞాల ప్రాముఖ్యతను వివరించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600