కూకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ సృజనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now