తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని, రాజకీయ లబ్ధి కోసం అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600